Crime news: గుంతకల్లు రైల్వేస్టేషన్లో ప్రమాదం.. పైకప్పు పెచ్చులూడి బాలుడి మృతి

Play all audios:

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్లో పెచ్చులూడి బాలుడు మృతి చెందాడు (Crime News). ఏడో నెంబర్ ప్లాట్ఫాం వద్ద పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. బాలుడు రామేశ్వరం వెళ్లేందుకు
కుటుంబంతో ఇక్కడికి వచ్చినట్లు గుర్తించారు. రైలు ఎక్కేందుకు వేచి చూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. (Andhra Pradesh News)