ఢిల్లీ దోమతెరలు చూశారా.. చూస్తే కొనుగోలు చేయాల్సిందే..

Play all audios:

Reported by: Published by: Last Updated:March 24, 2024 6:00 PM IST ఎండా కాలంలో భానుడి భగ భగలతో పాటు వర్షాలు కురిసే అవకాశం సైతం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఒక్కసారిగా
వానల జోరు అందుకుంటే చాలు దోమల ప్రభావం అధికమయ్యే అవకాశం ఉంది. X NEWS18 ఎండా కాలంలో భానుడి భగ భగలతో పాటు వర్షాలు కురిసే అవకాశం సైతం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఒక్కసారిగా
వానల జోరు అందుకుంటే చాలు దోమల ప్రభావం అధికమయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రజలు దోమల నుండి రక్షణ పొందేందుకు దోమ తెరలను కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మోడరన్ కాలానికి
అనుగుణంగా ప్రజలు .. మోడరన్ దోమ తెరలను కొనుగోలు చేస్తున్నారు. అందుకే పలువురు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి తమ వ్యాపార జోరు సాగిస్తున్నారు.సంగారెడ్డి పట్టణం లోని కలెక్టరేట్ పక్కనే ఉన్న
డివైడర్ పై కర్ణాటక రాష్ట్రానికి చెందిన నర్సింగ రావు కొన్నేళ్లుగా ఈ దోమతెరలను విక్రయిస్తున్నారు. ఈ దోమ తెరలు నేటి కాలానికి అనుగుణంగా మోడరన్ గా ఉండడంతో ప్రజలు వీటిని ఇట్టే కొనుగోలు
చేస్తున్నారు. అలాగే చిన్నారులకు సంబంధించిన చిన్న చిన్న బెలూన్లు గల దోమ తెరలకు ఇక్కడ ఫుల్ క్రేజ్ ఉందనే చెప్పవచ్చు. సంగారెడ్డి పట్టణం లోని కలెక్టరేట్ పక్కనే ఉన్న డివైడర్ పై కర్ణాటక
రాష్ట్రానికి చెందిన నర్సింగ రావు కొన్నేళ్లుగా ఈ దోమతెరలను విక్రయిస్తున్నారు. ఈ దోమ తెరలు నేటి కాలానికి అనుగుణంగా మోడరన్ గా ఉండడంతో ప్రజలు వీటిని ఇట్టే కొనుగోలు చేస్తున్నారు. అలాగే
చిన్నారులకు సంబంధించిన చిన్న చిన్న బెలూన్లు గల దోమ తెరలకు ఇక్కడ ఫుల్ క్రేజ్ ఉందనే చెప్పవచ్చు. వీటి ధర సుమారుగా రూ. 1200 నుండి రూ. 1500 వరకు ఉండగా.. కొనుగోళ్లు సక్రమంగా సాగుతున్నట్లు సదరు
వ్యాపారి తెలిపారు. అంతే కాకుండా రంగు రంగుల లో ఈ దోమ తెరలు ఉండడంతో .. అటు వైపు వెళ్ళే వాహన దారులు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారి తెలిపారు. Location : Medak,Telangana First Published : March
24, 2024 6:00 PM IST Read More