Nimmala rama naidu: రూ. వెయ్యి పింఛన్‌ పెంచేందుకు జగన్‌కు ఐదేళ్లు పట్టింది.. మంత్రి నిమ్మల ఎద్దేవా

Nimmala rama naidu: రూ. వెయ్యి పింఛన్‌ పెంచేందుకు జగన్‌కు ఐదేళ్లు పట్టింది.. మంత్రి నిమ్మల ఎద్దేవా

Play all audios:


మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు పింఛన్‌ను రూ.వెయ్యి పెంచడానికి విడతల వారీగా ఐదేళ్లు పట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) విమర్శించారు. పాలకొల్లు: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు


పింఛన్‌ను రూ.వెయ్యి పెంచడానికి విడతల వారీగా ఐదేళ్లు పట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేసిన


సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి పింఛన్‌ మొత్తం పెంచారని గుర్తుచేశారు. విడతల వారీగా కాకుండా ఒకేరోజు పెంచి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. రంగులపై జగన్‌


పెట్టిన శ్రద్ధ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై పెట్టలేదన్నారు. (Andhra Pradesh News)