Telangana news: బస్‌పాస్‌ ఛార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ

Telangana news: బస్‌పాస్‌ ఛార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ

Play all audios:


తెలంగాణ ఆర్టీసీ బస్‌పాస్‌ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్‌ పాస్‌ ధరలను పెంచింది. హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ బస్‌పాస్‌ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్‌


పాస్‌ ధరలను పెంచింది. నేటి నుంచి కొత్త బస్‌పాస్‌ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 20 శాతానికి పైగా బస్‌పాస్‌ రేట్లను పెంచారు. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్‌ ధరను రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న


మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ధరను రూ.1,600కు పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రీన్‌ మెట్రో ఏసీ పాస్‌ ధరలను ఆర్టీసీ పెంచింది. (Telangana


News)